Ap development scam:ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్లో (Ap development scam) రూ.70 కోట్లు (70 crores) దారి మళ్లాయిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్.. అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని వివరించింది.
Ex mp boora narsaiah goud:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) గురించే ఎక్కడ చూసిన చర్చ.. ఇటీవల కవితను (kavitha) ఈడీ (ed) విచారించడం.. తిరిగి రేపు మళ్లి ఎంక్వైరీ చేయడంతో ఒక్కటే డిస్కషన్. అయితే బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (boora narsaiah goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించి తెలంగాణలో జరిగిందని కామెంట్స్ చేశారు.
Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) కేసులో సిట్ (sit) దర్యాప్తు కొనాసగుతోంది. కాసేపటి క్రితం సిట్ (sit) అధికారులు టీఎస్ పీఎస్సీ (tspsc) కార్యాలయానికి చేరుకున్నారు. వివిధ అంశాలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ (praveen) క్యాబిన్లో తనిఖీలు చేపట్టారు. ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనే కోణంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది.
Minister amarnath fires on pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (pawan kalyan) మంత్రి గుడివాడ అమర్ నాథ్ ( amarnath) ఫైరయ్యారు. చంద్రబాబు (chandrababu naidu) అజెండాను పవన్ (pawan) అమలు చేస్తారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటేనని అమర్ నాథ్ ( amarnath) విమర్శించారు.
New secretariat open on mesha lagnam:కొత్త సచివాలయ (secretariat) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చేనెల 30వ తేదీన మేష లగ్న (mesha lagna) సుముహూర్తన సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 06.08 గంటలకు వేద పండితుల సమక్షంలో సీఎం కేసీఆర్ (cm kcr) ప్రత్యేక పూజలు చేస్తారు.
Lokesh On Jagan : వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి నాలుగేళ్లు అవుతోంది. అయితే... ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరూ అన్నది మాత్రం పట్టుకోలేకపోయారు. కాగా... దీనిపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మండిపడ్డారు.
Balakrishna warns to ycp mla:వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి (Gopireddy srinivas reddy) నందమూరి బాలకృష్ణ (Balakrishna) వార్నింగ్ ఇచ్చారు. పొలిటిషీయన్ పొలిటిషీయన్గానే ఉండాలని.. దిగజారి ప్రవర్తించొద్దు అని హితవు పలికారు. తన సినిమాలోని పాట (song) పెట్టిన కార్యకర్తను ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించారట.
మచిలీపట్నంలో ఊహించని రీతిలో విజయవంతమైన జనసేన ఆవిర్భావ సభ (JanaSena Party Foundation Day)పై బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో స్పందించారు
ఎంతో ఆత్మీయంగా మమతానురాగాలు పంచుతూ మహిళల గౌరవాన్ని పెంచేలా, పురుషులతో సమానంగా మహిళలను ప్రోత్సహిస్తున్నా. ఇది ఓర్వలేక ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
సమావేశాలు పున:ప్రారంభం అయిన తర్వాత సభలో అదానీపై చర్యలకు పట్టుబట్టగా ఫలితం లభించలేదు. వీరి ఆందోళనతో సోమ, మంగళ, బుధవారాల్లో సభలు వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో ప్రతిపక్షాలు రోడ్డునకెక్కాయి.
Perni Nani : పవన్ మచిలీపట్నంలో నిర్వహించిన ఆవిర్భావ సభ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ ఇప్పుడిప్పుడే తన ముసుగు తీస్తున్నాడని పేర్ని నాని పేర్కొన్నారు. బుధవారం పేర్ని నాని అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పనిని కూడా చేయలేకపోయారని, చివరకు ఆయన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Murder Case) నిజమైన నిందితులను కూడా శిక్షించలేకపోయాడని మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుల...
YS Sharmila:దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. నిన్న జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు జాతీయ మహిళ కమిషన్ను ( national commission of women) కలిశారు. BRS పార్టీ నేతలపై మహిళ కమిషన్కు ఆమె ఫిర్యాదు (complaint) చేశారు.
వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో ఏపీ(AP)లో ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) పేర్కొన్నారు. ఏ ఊరిలో పాఠశాలను మూసేశారో తెలపాలని టీడీపీ(TDP) సభ్యులను డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబు(chandrababu Naidu) హయాంలోనే 5000 స్కూళ్లు మూతపడ్డాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
పార్టీలో ఇతర నాయకులు యాత్రలు చేయకుండా తన యాత్రను కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి యాత్ర చేస్తానంటే.. దానికి పార్టీ నుంచి అనుమతి లభించలేదు. ఈ వ్యవహారమే రేవంత్ ను చిక్కుల్లో పడేస్తోంది.