telangana cabinet:తెలంగాణ మంత్రివర్గ (telangana cabinet) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన జరగనుంది. వివిధ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) నేపథ్యంలో సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఈడీ (ed) విచారణ కోసం ఢిల్లీ వెళ్లడం.. మంత్రివర్గ సమావేశం నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒక మహిళకు 18 మంది భర్తలు ఉన్నట్లు జాబితాలో ఓట్లు నమోదు చేయడం సిగ్గుచేటు. దొంగ్ల ఓట్ల నమోదుకు అనుమతించిన అధికారులను బహిరంగంగా ఉరి తీసినా పాపం లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో విద్యార్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించడం లేదు. పైగా అర్హత లేని వారి పేర్లతో జాబితా రూపొందించడం చాలా దారుణం.
భారత రాష్ట్ర సమితి(BRS) - జనసేన (Janasena)కు మధ్య వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని వార్తలు వచ్చాయి కదా అని ప్రతినిధి ప్రశ్నించగా... 'వెయ్యి కోట్లు ఏమిటి.. బీఆర్ఎస్ ఏమిటి.. పవన్ కళ్యాణ్ ఏమిటి. పవన్ కళ్యాణ్ గారు వెయ్యి కాదు.. లక్ష కోట్లు పెట్టి కొనాలనుకున్నా కూడా.. (కుదరదు). ఆయన ఆలోచనా విధానాలు ఏనాడు కూడా మారవు.' అని సమాధానం ఇచ్చారు నాదెండ్ల.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దర్యాఫ్తు సంస్థ ఈడీ అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి ఈడీ(Enforcement Directorate) అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం. అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని ఈడీ(ED) మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ(ED) ప్రశ్నించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడ...
minister roja emotional on childrens:ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ( roja) పిల్లల విషయమై ఎమోషనల్ అయ్యారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. తమది ప్రేమ వివాహాం (love marriage) అని చెప్పారు. సెల్వమణిని (selvamani) ప్రేమించి.. పెళ్లి చేసుకున్నానని వివరించారు. అయితే తమకు పిల్లలు (children) పుట్టరని వైద్యులు చెప్పారని.. దీంతో తీవ్ర మదన పడిపోయామని పేర్కొన్నారు.
kishan reddy reacts about kavitha issue:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు (kavitha) ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా చర్చకు తెరతీసింది. ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. కవితకు (kavitha) ఇచ్చిన ఈడీ నోటీసులతో (ed notice) కేంద్ర ప్రభుత్వం.. బీజేపీకి (bjp) సంబంధం లేదని చెప్పారు.
Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కవితకు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి... బీజేపీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...దీనిపై బండి సంజయ్ స్పందించారు.
kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు.
MLC Kavitha : లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ 9న విచారణకు రావాలని నోటీసులు పంపిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ లేఖ పంపారు. గురువారం విచారణకు హాజరు కాలేనని చెప్పారు. 14 వరకు పలు కార్యక్రమాలు ఉన్నాయని.. 15న హాజరవుతానని కోరారు.
10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని ఈడీకి వివరించారు కవిత. దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
MLA Ganesh Guptha : మహిళా దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా... కవిత కు నోటీసులు ఇవ్వడం పై స్పందించారు. ఈడీ అధికారులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ఈడీ అధికారులు తెలంగాణ మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత బాగా ఉందో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని బట్టే తెలుస్...
వీ హబ్ కు రూ.1.30 కోట్లు ఇస్తే ఓ స్టార్టప్ తో దాన్ని రూ.70 కోట్లకు పెంచారు. మహిళలు బాధ్యతాయుతంగా ఉంటూ నిబద్ధతతో ముందుకువెళ్లాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో సింగిల్ విండో విధానం అమలు చేయబోతున్నాం’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
మంచి ఎవరూ చేసినా ప్రశంసించాలని, దానికి రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని తెలిపాడు. రైతుల శ్రేయసు కోరే ఏ కార్యక్రమంలోనైనా తాను రాజకీయాలకు అతీతంగా పాల్గొంటానని ప్రకటించాడు. కాగా పార్టీ సస్పెండ్ తో రాము బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన సమక్షంలో గులాబీ కండువా వేసుకోనున్నాడని సమాచారం.