Bandi sanjay:టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (revanth reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) ఫైరయ్యారు. బీజేపీ(bjp)-బీఆర్ఎస్ (brs) ఒక్కటేనని.. కలిసి పోటీ చేస్తాయనే కామెంట్స్ స్పందించారు. గతంలో బీఆర్ఎస్ (brs) పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎవరని అడిగారు. తమ పార్టీ ఏ రోజు ఆ పార్టీతో కలిసి పోటీ చేయలేదని తెలిపారు.
Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైయ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి తన యాత్రలో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Lokesh : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర పీలేరులో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్ర ను లోకేష్ ప్రారంభించారు.
komatireddy venkat reddy:ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై (Komatireddy venkat reddy) పోలీసులు కేసు (case) నమోదు చేశారు. తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) వార్నింగ్ ఇచ్చాడని సుహాస్ (suhas) నల్గొండ జిల్లా ఎస్పీకి (nalgonda) ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు (one town police) ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Till now elections in AP:ఆంధ్రప్రదేశ్లో (andhra pradesh) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదే అంశంపై తెలుగు360 (telugu360) ట్విట్టర్లో ఓ సర్వే రిపోర్ట్ను (survey report) షేర్ చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ (tdp) 91 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది.
వేతనంతో కూడిన ఇన్నేసి సెలవులను ఏ ప్రభుత్వం ఇస్తోంది? డీఏ కోసం రూ.1.79 లక్షల కోట్లు ఖర్చు చేశాం. 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు. మేం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. కానీ గ్యాస్ ధర చూడండి ఎంత ఉందో? ఎన్నికల తర్వాత రోజే ధరలు పెరుగుతాయి
పూనమ్ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున హైదరాబాద్ ప్రాంతంలో ఒక చోట పోటీ చసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని టాక్.
ఎంపీతో తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడు. నా అడ్డాలో మీ పెత్తనమేంది అంటూ ఫోన్ (Phone Call)లో బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ సీనియర్ నాయకుడు ‘నీ బెదిరింపులకు నేను భయపడను’ అంటూ బాలరాజుకు బదులిచ్చాడు. వీరి మధ్య సాగిన సంభాషణ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది.
Vellampally Srinivas : విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ఎంతో ఘనంగా జరిగిందన్నారు. ఈ సమ్మిట్ తో ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు అని ప్రశంసించారు. మంత్రి కేటీ రామారావు వల్లే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, అలాగే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయని చెప్పారు.
ముడు సార్లు ఉమ్మడి కరీనంగర్(karimnagar) ప్రాంతం నుంచి కేసీఆర్(kcr)ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం చేసిండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. ఆ తర్వాత కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తే.. మా పాలమూరుకు వచ్చి పోటీ చేసినట్లు రేవంత్ గుర్తు చేశారు. అంతేకాదు కొండగట్టు అంజన్న ఆలయాన్ని(kondagattu hanuman temple) అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మరోసారి మాయమాటలు చెబుతున్నారని రేవంత్ ...
జీహెచ్ఎంసీతో పాటు మరికొందరు ఇచ్చిన సహాయం కలిపి రూ.9,71,900 నష్ట పరిహారం చెక్కును బాలుడి తండ్రి గంగాధర్ కు అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని Hyderabad మేయర్ తెలిపారు.
వివాహ బంధంతో మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika)లు ఒక్కటయ్యారు. పెళ్లి జరిగిన సందర్భంగా తన భార్య మౌనిక(Mounika)తో కలిసి మనోజ్ తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భూమా మౌనిక రాజకీయ ప్రవేశంపై మనోజ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన మనోజ్(Manchu Manoj)కు ఓ ప్రశ్న ఎదురైంది. భూమా మౌనిక రాజకీయాల్లోకి రానున్నారా అనే ప్రశ్నకు మనోజ్(Manchu M...
GVL Narashimha rao:వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ (BJP)-టీడీపీ (TDP)-జనసేన (Janasena) నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా పరిస్థితి లేదు. టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అదేం లేదు బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని కమలం నేతలు (Bjp leaders) అంటున్నారు.