Minister Amarnath : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. ఈ విజయం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామని అమర్నాధ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించాయని, మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89 శాతం పెట్టుబడులను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకి ఉన్న ట్రాక్ రికార...
Bandi sanjay on preethi case:మెడికో ప్రీతి (preethi) మృతి కేసు నిందితులను తెలంగాణ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు. పథకం ప్రకారమే కేసీఆర్ (kcr government) ప్రభుత్వం ఈ కేసును (case) నీరుగారుస్తోందని తెలిపారు. సీఎంవో (cmo) నుంచి ఆదేశాల మేరకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
gorantla buchi babu gets bail:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట కలిగింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను కోర్టు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇవ్వగా.. పాస్ పోర్ట్ అప్పగించాలని కోరింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.
Manish Sisodia judicial custody:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీమంత్రి మనీశ్ సిసోడియా 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు. ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్టయిన సిసోడియాను గత వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
రైతు పథకాలపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు. ఇటీవల పంజాబ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పర్యటించడాన్ని ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో సోమవారం మంత్రి పర్యటించారు.
Revanth reddy on kcr family:సీఎం కేసీఆర్ (cm kcr).. ఆయన కుటుంబం (family) ఆ దేవుడిని (god) కూడా వదల్లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్దిలో ముసుగులో మరొకరు దేవుడిని కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి (revanth reddy) సోమవారం చొప్పదండిలో (choppadandi) హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) ఇప్పటి వరకు గెలవని చోట పోటీ చేసి, గెలిచే సత్తా ముఖ్యమంత్రికి (Chief Minister of Andhra Pradesh) ఉందా? అని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సోమవారం సవాల్ విసిరారు.
Komatireddy venkat reddy reacts on audio leak: కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) ఆడియో (audio) ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (cheruku sudhakar) కుమారుడు సుహాస్తో (suhas) మాట్లాడినట్టు ఆ ఆడియో (audio) ఉంది.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం, మార్చి 5వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం రోజున సెలవు వర్తిస్తుంది.
Ponguleti : తాను ఏ పార్టీ మారినా... తన ఎజెండా మాత్రం ఒకటేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన బీఆర్ఎస్ ని వీడాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లాలి అనే విషయంలో ఆయనకు ఇంకా క్లారిటీ రాలేదు.
తాను అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత విద్యాశాఖను రద్దు చేస్తానని ఆసక్తికర ప్రకటన చేశారు వివేక్ రామస్వామి. అసలు ఆ శాఖ ఎందుకు ఉందో కూడా తెలియదన్నారు. అలాగే ఎఫ్బీఐని (Federal Bureau of Investigation-FBI) కూడా రద్దు చేసి, ఆ స్థానంలో మరో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.
Speaker : తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తొందరలోనే ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెట్స్ తీవ్ర దుమారం రేపాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Maharashtra Chief Minister Eknath Shinde) వర్గాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అసలైన శివసేనగా (Shiv Sena) గుర్తించి, విల్లు, బాణం గుర్తులను ఆయన వర్గానికి కేటాయించింది
కోమటిరెడ్డి ఆడియోలు గతంలో కూడా పలు బయటకు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేసి షోకాజ్ నోటీసుకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు అంచుల దాక చేరడానికి కారణం వెంకట్ రెడ్డి కారణమని అందరికీ తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (delhi liquor scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పైన (former Delhi deputy CM Manish Sisodia's arrest by CBI, Delhi CM and AAP national convener) భారత రాష్ట్ర సమితి సహా ఎనిమిది పార్టీలు భారత ప్రధాని (prime minister of India) నరేంద్ర మోడీకి (Narendra Modi) లేఖ రాశాయి.