బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar)లాంటి నాయకుడిని గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. కరీంనగర్ (Karimnagar)లో అత్యధిక నిధులు తీసుకువచ్చి వినోద్ కుమార్ అభివృద్ధి చేశారు. వినోద్ కుమార్ గొప్ప నాయకుడు. అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తే ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉండి సేవ చేస్తారు’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా ఆదివారం పీలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన లోకేశ్ కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan) విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అని విమర్శలు గుప్పించారు. యువ...
పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశం అవుతోంది. బస్సు యాత్ర పేరుతో ఏపీ వ్యాప్తంగా వారాహి వాహనంలో పవన్ యాత్ర చేయనున్నారు. దాని కోసమే వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇటీవల కొండగట్టు వెళ్లి అక్కడ అంజన్న స్వామి
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(ktr) ఇచ్చిన హామీలతోపాటు పలు అవినీతి ఆరోపణల గురించి రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి వంటి పేర్ల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర...
Batti Vikramarka : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ ని ప్రధాని చేయడం అంటూ.... కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఈరోజు జరిగిన హాత్ సే హాత్ జోడో సమీక్ష సమావేశం లో మాట్లాడిన ఆయన పలు విషయాలను తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించిన ఆయన... వైఎస్సార్ ప్రస్త...
Sidda Ramaiah : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సద్ధరామయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విరూపక్షను అరెస్టు చేయాలంటూ ఆయన తన పార్టీ నేతలతో కలిసి డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు, ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మాదాల్ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన ఉదంతం రాష్ట్రవ్యాప్త సంచలనం రేపింది.
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ (vivek) కామెంట్ చేయగా.. ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతు వచ్చింది. రేపో, మాపో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
cm ys jagan:ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. విశాఖలో (vizag) జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో (gis) ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు.
Erabelli : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.