Revanth reddy convoy accident:టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కాన్వాయ్కు (convoy) ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాద (sri prada) ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ (accident) అయ్యింది. కాన్వాయ్లోని నాలుగైదు (5 cars) కార్లు ఢీ కొన్నాయి.. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యిందని త...
కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కంకణం కట్టుకుంది. ఏపీలో చెల్లని చెల్లెలు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ కోసం అడుగు వేస్తూ అపసోపాలు పడుతున్న షర్మిల.. ఇక ప్రభుత్వ సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి దిగిన కేంద్ర అధికారి ఒకరు.. ఇలా అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరంతా యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. కొందరు వెళ్లారు కూడా. ఇలా తెలంగాణలో యాత్ర (Politcial ...
Amit Shah : తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి... బీజేపీకి వ్యతిరేకంగా.. మరో శక్తివంతమైన కూటమిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో... ముందు తెలంగాణలోనే కేసీఆర్ ని గద్దెదించి..
Kodali Nani : కార్పొరేట్ విద్యాసంస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఇటీవల బలవనర్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం అని పేర్కొన్న ఆయన తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారని అన్నారు.
ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. గెలవబోతున్నా. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా గురించి ప్రజలకు బాగా తెలుసు. 15 ఏళ్లు వైద్యుడిగా.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. అలాంటి నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటారు.
అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా ఏమిటి? అంబానీ, అదానీ, దాల్మియాలను ఆయన ఎపుడైనా చూశాడా? అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలు సరికాదు అన్నారు.
తెలుగు దేశం (Telugu Desam) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) తన యువ గళం (yuva galam) పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు.
ఢిల్లీలో దీక్ష కాదు... ముందు మీ అన్నయ్యను నిలదీయమ్మా అంటూ..కవితను బండి సంజయ్ విమర్శించారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగమన్న ఆయన తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమని డిమాండ్ చేశారు.
Khushboo : బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ దొరికిపోయిన విషయం తెలిసిందే. కొడుకు దొరికిపోగానే... వెంటనే ఆ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. కాగా... ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత ఖుష్బూ స్పందించారు.
Lokesh : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు.
ys sharmila:బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళ రిజర్వేషన్లు అని కొత్త పాట పాడటం వెనక ఉన్న కారణం ఏంటో అందరికీ తెలుసున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త వాదన ఎంచుకున్నారని ఫైరయ్యారు. ఇన్నాళ్లు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశం గుర్తురాలేదా అని అడిగారు.
నివురుగప్పిన నిప్పులా ఉన్న గవర్నర్ (Governor) వ్యవహారం మళ్లీ తెలంగాణ (Telangana)లో అగ్నిపర్వతంలా పేలింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని..
Lakshmi Parvathi : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ చేత పార్టీ పెట్టించింది చంద్రబాబేనని ఆమె పేర్కొన్నారు. పవన్ కి అసలు పార్టీ పెట్టే ఆలోచనే లేదని... ఇదంతా చంద్రబాబు ప్లాన్ అని ఆమె పేర్కొనడం విశేషం.
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు షాక్ ఇవ్వగా.. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland) రాష్ట్రాల ఫలితాలు కాషాయ పార్టీకి జోష్ నిచ్చాయి. ఫలితాల వెల్లడి అనంతరం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కమలం నాయకులు సమావేశమయ్యారు. మర్ జా (చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని.. ప్రజలు మాత్రం మత్ జా (వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారు