AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. 11 మందికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుంది. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలో చెందుతున్నారు. కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. కాగా ఇవాళ పేషెంట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించనున్నారు.