AP: కేసులకు వైసీపీ కార్యకర్తలు భయపడకూడదని మాజీ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే జైళ్లు సరిపోతాయా అని నిలదీశారు. జైలు భరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ను ఎవరూ లెక్కచేయరని తేల్చి చెప్పారు. మూడేళ్ల తర్వాత జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.