TG: HYDలోని BJP కార్యాలయంలో మూసీ పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవనం పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాట్లాడారు. పర్యావరణ ప్రభావాలు, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య వ్యత్యాసంపై చర్చించారు.