TG: తిరుపతి చేరుకున్న కల్వకుంట్ల కవిత అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమల కొండపైకి నడకమార్గంలో బయల్దేరారు. ప్రస్తుతం ఆమె కొండపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. నడకమార్గంలో కవితను చూసిన భక్తులు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ అనే ప్రాంతీయ లేకుండా, రాజకీయాలకు అతీతంగా కవితను స్వాగతిస్తున్నారు.