TG: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాల్వంచలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.