TG: కొత్త డీజీపీ నియామకానికి రాష్ట్రప్రభుత్వానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను యూపీఎస్సీ పంపించింది. యూపీఎస్సీ జాబితాలో సీపీ ఆనంద్, సౌమ్య మిశ్రా, ప్రభాకర్ ఆప్టే ఉన్నారు. వీరిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న శివధర్ రెడ్డి పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.