AP: విజయవాడ SS కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఆధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముస్లింలందరూ జగన్ వెంటే ఉన్నారని.. 2029లో జగన్ను సీఎం చేస్తామని మాజీ మంత్రి అంజద్ భాషా అన్నారు. కాగా, ఇందులో ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు.