TG: ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూములపై ముగ్గురు మంత్రుల కన్ను పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా అని విమర్శించారు. పట్టాలు సక్రమమే అని .. కాంగ్రెస్ నేతల బుద్ది వంకర ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇళ్ల కూల్చివేతలపై చర్చిస్తామన్నారు.