పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఇవాళ, రేపు రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఈ నెల 16,17వ తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చించనున్నారు. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్లమెంట్లోని ఉభయసభల్లో 2 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరపాలని నిర్ణయించారు.