TG: ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈనెల 22న రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని వెల్లడించారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒకేసారి రైతుభరోసా నిధులు జమ అవుతాయని తెలిపారు.