TG: మూసీ ప్రాజెక్టు భూసేకరణపై రాజేంద్రనగర్ RDO కీలక సమావేశం నిర్వహించారు. ‘కిస్మత్పురా, దర్గా ప్రాంతానికి నోటిఫికేషన్లు ఇచ్చాం. భూసేకరణ కోసం బండ్లగూడ జాగీర్, ఉప్పరపల్లిలో నిర్మాణాలు స్వాధీనం చేసుకుంటున్నాం. బఫర్జోన్లో పరిహారం ఇచ్చి మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్తో పాటు మూసీకి 50 మీ లోపున్న నివాసాలు స్వాధీనం చేసుకుంటాం’ అని వెల్లడించారు.