TG: రాష్ట్ర మంత్రివర్గం భేటీ ఇంకా కొనసాగుతోంది. దాదాపు 4 గంటలకు పైగా మంత్రులు చర్చిస్తున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై, రైతు భరోసా నిధులు విడుదలపై మంత్రులు చర్చిస్తున్నారు. GHMC, MPTC, ZPTC ఎన్నికలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.