TG: రాజ్యసభ సీటు కోసం ఢిల్లీకి పోనని రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి అన్నారు. దక్షిణాదికి జాతీయ కిసాన్ అధ్యక్ష పదవి ఇవ్వాలని గతంలో AICCని అడిగానని తెలిపారు. అనుకోని కారణాల వల్ల తనకు ఆ పదవి రాలేదని చెప్పారు. రాజ్యసభ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. రాజ్యసభ కావాలని CM, PCC చీఫ్ను అడుగుతానని వెల్లడించారు.