AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వైసీపీ హయాంలో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కమీషన్ల కోసమే పనులు చేసుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.