TG: కాజీపేట రైల్వేట్రాక్ మెయింటెనెన్స్ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. నలుగురిపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
Tags :