టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెంచరీ మిస్ చేసుకుంది. ఈ పోరులో ఇంగ్లండ్(2), సౌతాఫ్రికా(1), శ్రీలంక(1), పాకిస్తాన్(2), కెనడా(1), న్యూజిలాండ్(1) జట్ల నుంచి సెంచరీలు నమోదయ్యాయి. అయితే భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ రెండు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి అవుటై అభిమానులను నిరాశ పరిచాడు.