కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ థీ 2’. ఇందులో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్స్ 3 ఎపిసోడ్స్లో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. స్మృతి తులసి పాత్రతో ఆయన వీడియో కాల్లో మాట్లాడనున్నారని, దీని ద్వారా ప్రజలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.