BHNG: ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో స్వర్గీయ దేవిరెడ్డి రామిరెడ్డి జ్ఞాపకార్థం ఉచిత కంటి పోర చిక్సిత శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.