నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో మాస్ యాక్షన్ సినిమా సిద్ధమవుతోంది. ముంబై బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, తాజాగా రెండో హీరోయిన్గా డింపుల్ హయాతి ఎంపికైనట్లు తెలుస్తోంది. సెకండాఫ్లో వచ్చే కీలక పాత్రలో ఆమె మెరవనుందట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్లో దశలో ఉంది.