సూర్య ‘కరుప్పు’ కథను మొదట విజయ్ దళపతి చివరి సినిమాగా చేయాల్సిందని దర్శకుడు ఆర్జే బాలాజీ తెలిపాడు. స్క్రిప్ట్పై చర్చలు జరిగినా, రాజకీయాల వల్ల విజయ్ నటించలేకపోయారని చెప్పాడు. కానీ, ఆయన అడిగిన ప్రశ్నలే కథను మరింత మెరుగుపరిచాయని, అందుకే థియేటర్లో విజయ్కు థాంక్స్ కార్డ్ వేసినట్లు తెలిపాడు. సినిమా చూసి విజయ్ కూడా టీమ్ను అభినందించారు.