ఎక్కువసార్లు టీని మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండె, కాలేయ ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు , దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శరీరంలో ఐరన్, కాల్షియం లోపం తలెత్తుతుంది. శరీరం పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది.
చలికాలంలో బొప్పాయి ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాడీని వెచ్చగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూ రోగులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను నివారిస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఒంగోలులోని ఆంజయ్య రోడ్లో గల ఒయాసిస్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సంతానోత్పత్తి కేంద్రంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ యామిని చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ శిబిరంలో మహిళలకు సంతాన సమస్యలపై వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.
1. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.2. మధుమేహం, గుండె సమస్యలను తగ్గిస్తాయి.3. నాడీ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తాయి.4. చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.5. నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది.6. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.7. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తాయి.
నారింజ పండు తిని తొక్కలని పడేస్తుంటారు. కానీ ఆ తొక్కలతో చాలా లాభాలున్నాయి. ఆరెంజ్ తొక్కల పొడిలో తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే.. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలు, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క వేసి మరిగించిన నీరు.. రూమ్ స్ప్రేగా ఉపయోగపడుతుంది. వెనిగర్లో రెండు వారాల పాటు ఈ తొక్కల్ని నానబెట్టి తర్వాత వడకట్టిన నీటితో కిచెన్ గట్టు, స్టవ్ క్లీన్ చేస్తే మరకలు క్షణాల్లో తొ...
ముఖం మెరిసిపోవాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్లి ఫేస్ క్లీన్, ఫేషియల్ వంటివి చేయించుకుంటారు. కానీ బొప్పాయి ఫేస్ ప్యాక్తో ముఖ ఛాయను పెంచుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గుజ్జు, కలబంద, తేనె కలిపి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, ట్యాన్ తగ్గిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా, బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వారానికి 2సార్లు ఈ ప్యాక్ వేసుకు...
ఐస్ బాత్ చేయడం వల్ల ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటిలో 5-15 నిమిషాల పాటు శరీరాన్ని ఉంచుతారు. ఇలా చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. నిద్ర మంచిగా పడుతుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి మంచిది. కండరాల పునరుద్ధరణను పెంచుతుంది. కానీ నరాల సమస్య, గుండె సమస్య, సున్నితమైన చర్మం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మం...
ఇటీవల కాలంలో పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. పదేళ్లలోపు పిల్లల్లే ఊబకాయులుగా మారటం ఆందోళన కలిగించే విషయం. దీనికి కారణం ఆహార నియంత్రణ లేకపోవటమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లోపించటం వల్ల ఆహారం మీద నియంత్రణ దారితప్పుతుంది. అందుకే పసివయసు నుంచే మంచి ఆహారపు అలవాట్లు చేయాలి. నిర్ణీత వేళల్లో తగినంత పోషకారం ఇవ్వాలి. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ వంటివి పె...
1. శరీరంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.2. కొవ్వు పెరుగుదలను నియంత్రిస్తుంది.3. రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది.4. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.5. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.6. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.7. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
మూడు పూటలు అన్నం తింటే పలు సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు వెల్లడించారు. వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. ఇలా తింటే ఊబకాయం బారిన పడటంతో పాటు, గుండెకు కూడా ప్రమాదమే. అందువల్ల అన్నం తగ్గించి దానికి బదులుగా చపాతీలు తినడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ రైస్కు బదులు బ్రౌన్ లేదా రెడ్ రైస్ తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అంటున్న...
నెల్లూరు జిల్లాలో గల 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 2705 అంగన్వాడీ కేంద్రాలకు గత కొద్ది నెలలుగా మెడికల్ కిట్లు సరఫరా నిలిచిపోయింది. దీంతో కేంద్రాల్లో చిన్నారులకు చిన్నపాటి అనారోగ్యం వాటిల్లినా, చిన్నపాటి గాయమైనా ఫస్ట్ ఎయిడ్ చికిత్స కరువు అవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కిట్లలో 10 రకాల మందులు ఇచ్చేవారు.
చాలామంది డిప్రెషన్తో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యకు యోగాతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేయాలని, ప్రశాంతమైన వాతావరణంలో డైలీ కనీసం 15-20 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి. మనసుకు నచ్చిన పాటలు వినాలని, పుస్తకాలు చదవాలని పేర్కొంటున్నారు. ఏదైనా పనిలో నిమగ్నం అవ్వాలని, ఇష్టమైన వారితో తరచూ మాట్లాడాలని చెబుత...
1. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.2. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.3. గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.4. మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.5. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.6. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు డైట్ చేస్తుంటారు. అయితే అలాంటివారు తక్కువ కేలరీలు ఉండే బీరకాయ రైస్ సూప్ని ఎంచుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత దరిచేరదు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మానికి పోషణను అందించి మెరుపునిస్తాయి.