మూడు పూటలు అన్నం తింటే పలు సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు వెల్లడించారు. వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. ఇలా తింటే ఊబకాయం బారిన పడటంతో పాటు, గుండెకు కూడా ప్రమాదమే. అందువల్ల అన్నం తగ్గించి దానికి బదులుగా చపాతీలు తినడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. వైట్ రైస్కు బదులు బ్రౌన్ లేదా రెడ్ రైస్ తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అంటున్న...
నెల్లూరు జిల్లాలో గల 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 2705 అంగన్వాడీ కేంద్రాలకు గత కొద్ది నెలలుగా మెడికల్ కిట్లు సరఫరా నిలిచిపోయింది. దీంతో కేంద్రాల్లో చిన్నారులకు చిన్నపాటి అనారోగ్యం వాటిల్లినా, చిన్నపాటి గాయమైనా ఫస్ట్ ఎయిడ్ చికిత్స కరువు అవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కిట్లలో 10 రకాల మందులు ఇచ్చేవారు.
చాలామంది డిప్రెషన్తో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యకు యోగాతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేయాలని, ప్రశాంతమైన వాతావరణంలో డైలీ కనీసం 15-20 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి. మనసుకు నచ్చిన పాటలు వినాలని, పుస్తకాలు చదవాలని పేర్కొంటున్నారు. ఏదైనా పనిలో నిమగ్నం అవ్వాలని, ఇష్టమైన వారితో తరచూ మాట్లాడాలని చెబుత...
1. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.2. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.3. గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.4. మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.5. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.6. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు డైట్ చేస్తుంటారు. అయితే అలాంటివారు తక్కువ కేలరీలు ఉండే బీరకాయ రైస్ సూప్ని ఎంచుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత దరిచేరదు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మానికి పోషణను అందించి మెరుపునిస్తాయి.
VZM: పశు సంవర్దక శాఖ, జిల్లా పశుగణాభివృద్ది సంస్ద సంయుక్తంగా గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో భోగాపురం మండలం నందిగాంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పశు వైద్యాధికారి యూ.రామరాజు తెలిపారు. పాడిపశువులకు గర్భకోశ వ్యాధులు, సాధారణ వ్యాధులను చికిత్స నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఈ శిబిరాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు.
1. అనేక వ్యాధులను దూరం చేస్తుంది.2. డయేరియాను నివారిస్తుంది.3. కంటి సమస్యలను నయం చేస్తుంది.4. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.5. మలబద్ధకాన్ని నివారిస్తుంది.6. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.7. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.8. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ELR: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో విజయవాడ వాసన్ కంటి ఆసుపత్రి వైద్యులచే మంగళవారం నిర్వహించారు. ముసునూరు మండలం గోపవరం రామాలయం దగ్గర ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నెల్లూరులోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం మాతా శిశు మరణాల సబ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య నిర్వహించారు. 2024 గత అక్టోబర్ నెలలలో సంబవించిన 5 శిశు మరణాలకుగల కారణాలు మరియు లోపాలు గురించి క్షుణ్ణముగా సమీక్షించారు. ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి త్వరితగతిన నమోదు చేయాలని, అన్నీ రకాల పరీక్షలు తప్పని సరిగా చేయాలని ఆదేశించారు.
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే ABC జ్యూస్తో శరీరానికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్, బీట్ రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఐరన్, మెగ్నీషియం వంటివి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. శరీరంలోని వ్యర్థాలని తొలగిస్తాయి. కళ్లు, జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆర...
వణుకు పుట్టించే చలికి ఒళ్లంతా స్తబ్దుగా అనిపిస్తుంది. అయితే శరీరానికి శక్తినిచ్చే కొన్ని ఆహార పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నువ్వులు, బెల్లం శరీరంలో వేడిని పుట్టించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. దుంపలు, పాలకూర, ఉసిరి, నారింజ వంటి వాటిలో ఉండే పోషకాలు రోగనిరోధకతను పెంచుతాయి. చర్మం, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్ల్ఫమేషన్ని తగ్గించి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్...
క్యాప్సికమ్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఐరన్ లోపం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
జుట్టు నెరిసిపోవటం వల్ల లేదా ఫ్యాషన్ కోసం కొంతమంది హెయిర్ కలర్ వాడుతుంటారు. అయితే తరచూ జుట్టుకు రంగు వేసుకోవటం వల్ల పలు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ డైస్లోని రసాయనాలు జుట్టును పొడిగా మారుస్తాయి. ఫలితంగా వెంట్రుకలు చిట్లిపోతాయి. చర్మం ఎర్రబడటం, వాపు, దురద, కంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు హెయిర్ కలర్లోని కెమికల్స్ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి.
జుట్టు నెరిసిపోవటం వల్ల లేదా ఫ్యాషన్ కోసం కొంతమంది హెయిర్ కలర్ వాడుతుంటారు. అయితే తరచూ జుట్టుకు రంగు వేసుకోవటం వల్ల పలు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ డైస్లోని రసాయనాలు జుట్టును పొడిగా మారుస్తాయి. ఫలితంగా వెంట్రుకలు చిట్లిపోతాయి. చర్మం ఎర్రబడటం, వాపు, దురద, కంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు హెయిర్ కలర్లోని కెమికల్స్ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి.
1. శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.2. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.3. కండరాలు దృఢంగా మారుతాయి.4. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.5. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.6. మానసిక స్థితి మెరుగుపడుతుంది.7. బరువు తగ్గడంతో పాటు శరీరం ఫిట్గా ఉంటుంది.