త్వరలోనే రామ్ చరణ్తో తాను నటించనున్నట్లు రెబల్ స్టార్ ప్రభాస్ తెలిపారు. 'కల్కి 2898 ఏడీ' టైటిల్ను అనౌన్స్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ఈ మల్టీ స్టారర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరో రానా దగ్గుబాటి తన నెక్ట్స్ మూవీ ప్రాజెక్టును ప్రకటించారు. రాక్షస రాజు హిరణ్యకశ్యపు పౌరాణిక కథ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ అందించినట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు విడుదల చేసిన బ్రో మూవీ టైటిల్, పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
యాంకర్ శ్రీముఖి(Anchor sreemukhi) వరుస టీవీ షోలతో పాపులర్ అయ్యింది. 30 ఏళ్లు దాటినా ఇంకా ఈ అమ్మడు పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. తన పెళ్లికి ఒక్క రోజు ముందైనా ఆ హీరోతో గడపాలని చెప్పింది. శ్రీముఖి అలా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బేబీ మూవీ పేరే వినపడుతోంది. ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారట. ఈ మూవీ చూసి సినిమాలో నటీనటులకు ఫిదా అయిపోయారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వివరించారు.
ఎట్టకేలకు ప్రాజెక్ట్k టైటిల్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీగా టైటిల్ను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ వీడియో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ సాహస వీరుడిగా కనిపిస్తున్నాడు. రోమాలు నిక్కబొడుచుకునే స్టిల్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఉన్నాయని గ్లింప్స్ను చూస్తేనే అర్థమవుతోంది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే ఉన్నాయి. తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ తమిళ్ నుంచి మాత్రం తక్కువే. అందుకే ఆ లోటును పూడ్చేందుకు వస్తున్నాడు సూర్య. ఆ సినిమానే కంగువా.. తాజాగా ఈ సినిమా ప్రోమో రిలీజ్కు టైం ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పవర్ స్టార్ సినిమా వస్తుందంటే.. ఆ రోజు అభిమానులకి పండగే. ఇక బెనిఫిట్ షోలు ఉంటే.. ముందు రోజు నుంచే థియేటర్ల దగ్గర హడావిడి స్టార్ట్ అయిపోతుంది. పవర్ స్టార్ కటౌట్స్తో పవన్ ఆర్మీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈసారి అలాంటిదేం లేదని అంటున్నారు.
సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకే నటనకు విరామం ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ధ్యాన చేస్తున్న చిత్రాలను పంచుకుంది. తెల్లని దుస్తులలో ఇతర భక్తులతో కలిసి ధ్యానం చేస్తుంది
బహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన తన అన్ని సినిమాలను భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, పాపం అదృష్టం కలిసి రావడం లేదు. సాహో పోయింది, ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ డిజాస్టర్ గా మారింది. ఇక, తాజాగా వచ్చి ఆదిపురుష్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అందరూ ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కె పైనే పెట్టుకున్నారు. సలార్ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ప్రాజెక్ట్ కె మా...
స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, నందితా శ్వేత యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ ఈరోజు(జులై 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీల్ కన్నెగంటి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్పై శ్రీధర్ గంగపట్నం నిర్మించారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటీ అనేది ఇప్పుడు చుద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ ని ఈ సినిమాలో చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
మళయాళి బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అమ్మడు హద్దులు చెరిపేసి నటించిన సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్తో రూట్ మార్చబోతోంది అనుపమా. అందుకే సోషల్ మీడియాలో చేసే ఫోటో షూట్లు ఓ రేంజ్లో ఉంటున్నాయి. తాజాగా అనుపమా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆరే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు కూడా ఒకేసారి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా మరియు గ్లోబల్ ఈమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే రీసెంట్గా చరణ్కు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొడుకుల చేత క్లింకారకు అదిరిపోయే గిఫ్ట్ ఇప్పించాడట ఎన్టీఆర్.
చాలా కాలంగా మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ క్లారిటీ మాత్రం రావడం లేదు. అయితే.. ఈసారి మాత్రం అమ్మడు బాలీవుడ్లోకి అడుగుపెట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఓ ప్రాజెక్ట్కు పచ్చ జెండా ఊపేసినట్టు తెలుస్తోంది.