మిథునం మూవీ రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఈరోజు ఊదయం 5 గంటలకు మరణించారు. గతంలో రమణ, బాపుతో కలిసి శ్రీరమణ పనిచేశారు. పేరడి రచనలు చేయడంలో రమణ ఎంతో ప్రఖ్యాతి గాంచారు. దీంతోపాటు నవ్య వారపత్రికకు ఎడిటర్ గా కూడా రమణ పనిచేశారు. “మిథునం” చిత్రంలో వృద్ధ జంట కథ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు ఆడింది. ఇద్దరు వృద్ధాప్య జంటల వైవాహిక సంబంధానికి సంబంధించిన ఈ చిత్రంలో...
పరువు నష్టం కేసులో నాంపెల్లి కోర్టు సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు, 5 వేల జరిమానా విధించింది.
మంచి బ్యాగ్రౌండ్తో గ్రాండ్గా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయినా.. ఆ తర్వాత పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు శ్రీనివాస్. రీసెంట్గా 'ఛత్రపతి' హిందీ రీమేక్తో బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. దాంతో మళ్లీ టాలీవుడ్లోనే ట్రై చేస్తన్నాడు బెల్లంకొండ బాబు.
ప్రస్తుతం బేబీ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది బేబీ సినిమా. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ రేంజ్ సినిమాల్లో.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బేబీ. దీంతో ఈ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు బిగ్ బ్రేక్ ఇచ్చింది బేబీ. అలాగే.. మరో కీ రోల్ ప్లే చేసిన విరాజ్ అశ్విన్ గురించి అందరికీ తెలిసేలా చేసింది బేబి. అతని గురించి తెలిస్తే నోరెళ్...
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే నాలుగైదు కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది దేవర. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు తారక్. బాలీవుడ్ హల్క్ హృతిక్ రోషన్తో కలిసి వార్2 మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే.. ఈ సినిమా షూటింగ్లో యంగ్ టైగర్ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేసింది. అలాగే ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
బ్రో మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాతో ప్రియా ప్రకాష్ వారియర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజు రోజుకీ లేట్ అవుతూనే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లునే ఫస్ట్ స్టార్ట్ చేశారు పవన్. కానీ ఈ ప్రాజెక్ట్ని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. దాంతో ఈ మూవీ సైలెంట్ అయిపోయింది. కానీ తాజాగా ఈ సినిమా హీరోయిన్ మాత్రం ఓ అప్డేట్ ఇచ్చింది.
వైవిధ్యభరిత కథాంశాలతో తమిళ హీరో విజయ్ ఆంటోని సినిమా చేసుకుంటూ పోతున్నాడు. గతంలో ఆయన నటించిన బిచ్చగాడు, బిచ్చగాడు2 వంటివి మంచి హిట్స్గా నిలిచాయి. తాజాగా ఆయన హత్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలకు ఆదరణ కరువవుతోంది. సరైన పబ్లిసిటీ ఉండటం లేదు. భోళాశంకర్, జైలర్ సినిమాలపై సరైన బజ్ క్రియేట్ కాలేదు.
గతంలో అలియా, రణ్బీర్ తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ కంగనా రనౌత్ ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె 'ఎమర్జెన్సీ' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో’. దర్శక నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, హాట్ బ్యూటీ కేతికాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
చిన్న సినిమాల్లో పెద్ద విజయం అంటే ఎలా ఉంటుందో.. బేబీ సినిమాను చూస్తే చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ రేంజ్ సినిమాల్లో.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బేబీ సినిమా. జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా.. ఈ జనరేషన్ యూత్కి పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా.. వైష్ణవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్కు అన్ని వర్గాల సినీ ప్రేమికుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఔత్సాహిక నటులు అతని ప్రాజెక్ట్లు, ప్రొడక్షన్ హౌస్లో భాగం కావాలని కలలుకంటున్నారు. దీనిని అనుసరించి, చాలా మంది మోసగాళ్ళు దీనిని సద్వినియోగం చేసుకోవడానికి , వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
మరో పది రోజుల్లో బ్రో మూవీ థియేటర్లోకి రాబోతోంది. మెగా మల్టీ స్టారర్గా ఈ సినిమా తెరకెక్కింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి బ్రో సినిమా చేశారు పవన్. హీరోయిన్లుగా యంగ్ బ్యూటీస్ కేతికా శర్మ(Ketika sharma), ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. ఈ సందర్బంగా కేతికా శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యాంకర్ రష్మీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రష్మి చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ సమయంలో ఆమెను ఎవరూ గుర్తించలేదు. కానీ, ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ కి యాంకర్ గా మారిందో, ఆమె క్రేజ్ మారిపోయింది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటి నుంచి ఆమె కంటిన్యూస్ గా టీవీ షోలో చేస్తూనే ఉంది.