పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్సింగ్’. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో పవన్ బ్లాక్ క్యాప్తో మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ స్టెప్తో స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. కాగా, రేపు ‘OG’ నుంచి గ్లింప్స్ కూడా విడుదల కానుంది.
కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. జూ. ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’లో ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని ‘మదరాసి’ చిత్ర నిర్మాత NV ప్రసాద్ క...
పవర్ స్టార్ పవన్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మరో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రెండు రోజుల్లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్యాన్స్కు ‘రేపు ఫుల్ మీల్స్’ ఇవ్వబోతున్నామంటూ మూవీ నుంచి పవన్కు సంబంధించిన ఓ పోస్టర్ను షేర్ చేసింది. పోస్టర్లో పవన్ టోపీ పెట్టుకుని స్టైలిష్గా కనిపిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మరో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రెండు రోజుల్లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్యాన్స్కు ‘రేపు ఫుల్ మీల్స్’ ఇవ్వబోతున్నామంటూ మూవీ నుంచి పవన్కు సంబంధించిన ఓ పోస్టర్ను షేర్ చేసింది. పోస్టర్లో పవన్ టోపీ పెట్టుకుని స్టైలిష్గా కనిపిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మరో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రెండు రోజుల్లో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్యాన్స్కు ‘రేపు ఫుల్ మీల్స్’ ఇవ్వబోతున్నామంటూ మూవీ నుంచి పవన్కు సంబంధించిన ఓ పోస్టర్ను షేర్ చేసింది. పోస్టర్లో పవన్ టోపీ పెట్టుకుని స్టైలిష్గా కనిపిస్తున్నాడు.
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మూవీ తీయబోతున్నాడనే విషయం తెలిసిందే. దీనికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందు కోసం లోకేష్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్గా రచిత రామ్ని ఎంపిక చేశారని సమాచారం. లోకేష్ దర్శకత్వం వహించిన కూలీలో రచిత కళ్యాణి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక త్వరలో పెళ్లితో ఒకటవబోతున్నారు. నిన్న వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వీరి మధ్య ఏజ్ గ్యాప్పై నెట్టింట చర్చ జరిగింది. కాగా విశాల్కు నిన్నటితో 48 ఏళ్లు నిండగా సాయి ధన్సికకు 35 ఏళ్లు ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య దాదాపు 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.
నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతిపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘కనకరత్నమ్మ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కూతురు, మా వదినమ్మను తీర్చిదిద్దారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘OG’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో స్పెషల్ సాంగ్లో ఆమె మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.
‘ప్రియురాలు పిలిచింది’ సినిమాలో మమ్ముట్టి యుద్ధంలో కాలు పోగొట్టుకున్న మేజర్ బాలా పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను చాలామంది స్టార్స్ రిజెక్ట్ చేసినట్లు దర్శకుడు రాజీవ్ మీనన్ తెలిపారు. ఆ పాత్ర గొప్పతనమంతా ఆయన నడకలోనే ఉంటుందన్నారు. అయితే ఒక కాలు ఉన్న పాత్రలో నటించడం తమకు ఇష్టం లేదని స్టార్స్ ముఖం మీదే చెప్పారని, కానీ మమ్ముట్టి మాత్రం వెంటనే ఓకే చెప్పారని పేర్కొన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయారు. ఆమెకు సంతాపం తెలుపుతూ మెగాసార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘మా అత్తయ్య.. దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఓం శాంతిః’ అని పేర్కొన్నారు.
తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన ‘మామన్’ మూవీ జీ5లో తమిళ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సదరు OTTలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మూవీలో అక్క, తమ్ముడు మధ్య ఉండే అనుబంధాన్ని దర్శకుడు ప్రశాంత్ పాండియరాజ్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో శ్వాసిక, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
నటి సాయి ధన్షికను తమిళ హీరో విశాల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన పెళ్లి వివరాలను విశాల్ పంచుకున్నారు. ‘నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా. మరో 2 నెలల్లో అది పూర్తవుతుంది. మా పెళ్లి అందులోనే జరగనుంది. ఇప్పటికే ఇందులో ఆడిటోరియం బుక్ చేశాం. ఈ భవనం ప్రారంభోత్సవం జరిగిన వెంటనే పెళ్లి తేదీని నిర్ణయిస్తాం’ అని తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా ‘OG’. USలో ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఈ సినిమాకు అత్యంత వేగంగా 5 లక్షల డాలర్లకుపైగా ప్రీమియర్ ప్రీ సేల్స్ జరిగాయి. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. దానికి ‘క్షణక్షణమొక తల తెగి పడేలే’ అంటూ రాసుకొచ్చారు. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు భాగం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ కూడా అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సన్పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.