ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న సినిమా దేవర. RRR తరువాత రెండేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ పై చూడలేదు అభిమానులు. RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత మళ్ళీ అంతే భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ చదవండి:Akash Puri: పేరు మార్చుకున్న పూరి తనయుడు కొరటాల శివ ఆచార్య డిసాస్టర్ తరువాత చేస్తున్న సినిమా ఇది. అయినా కూడా టీజర్ తోనే [&hell...
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కల్కిలో కమలహాసన్ విలన్గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి కమలహాసన్ ఏమంటున్నారంటే...?
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన రాబోయే చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె సహనటుడు రాజ్కుమార్ రావ్.
దక్షిణాదిలో నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన నటనతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
దెయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తుంటాం. అన్ని వర్గాల ఆడియన్స్ దెయ్యాల సినిమాలను ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ ఏడాదిలో మలయాళంలో సూపర్హిట్ మూవీగా నిలిచింది 'మంజుమ్మెల్ బాయ్స్'. దాంతో పాటు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దేవర షూటింగ్లో యంగ్ టైగర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ రోజు ఉదయం అంటే మార్చి 15న ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్(RRR) 2022 సంవత్సరంలో విడుదలైంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కనిపించారు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ధూర్జటి విరచిత కవిత 'శ్రీకాళహస్తీశ్వర మహత్యం' ఆధారంగా మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
రామ్ చరణ్కు నీడలా ఉంటున్నందుకు తానెంతో గర్వపడుతున్నానని ఆయన భార్య ఉపాసన కొనిదెల అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మరెన్నో సంగతుల్ని పంచుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర పార్ట్ 1.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
గతేడాది యానిమల్ సినిమాతో చరిత్ర సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తిరుపతిలో సందడి చేశారు. నేడు ఆయన కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తాజాగా క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యో వెళ్లింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది..ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్(73) అకస్మాత్తుగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.