ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్తో 'గేమ్ ఛేంజర్' అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్లో ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా టీజర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
హీరోయిన్ అన్నాక అన్ని అలవాట్లు ఉంటాయి.. అనే మాటలు కామన్గా వింటూనే ఉంటాం. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ తమ అలవాట్ల గురించి ఓపెన్గా చెబుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు మద్యం సేవిస్తారా? అనే డౌట్స్ అందరిలోను ఉంటాయి. ఇదే విషయాన్ని శృతి హాసన్ని అడిగితే.. చాలా సింపుల్గా సమాధానం చెప్పేసింది. ఇంతకీ శృతి హాసన్ ఏం చెప్పింది?
కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. లాస్ట్ ఇయర్ భళాతందనాన, అల్లూరి సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు సామజవరగమన అనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆడియెన్స్కు ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' సినిమా తీసి.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి వచ్చి ఐదారేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమా ఓ సంచలనమే. ఈ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ.. ఓ న్యూస్ తెగ...
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటిమణుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. ఇక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలోనే హాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ సైతం తనదైన ముద్ర వేసింది. అయితే ఈ బ్యూటీ కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) గురించి అందరికీ తెలిసిందే. కెజియఫ్ సినిమాలతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడో సినిమాతోనే వెయ్యి కోట్లు రాబట్టి.. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ లిస్ట్లో టాప్ 5లో నిలిచాడు. ప్రస్తుతం డైరెక్టర్గా టాప్ లిస్ట్లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. అయినా కూడా ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు స్క్రీన్ ప్లే అందించబోతున్నట్టు తెలుస్తోంది.
మూడు నెలల గ్యాప్తో మూడు సినిమాలతో బాక్సాఫీస్ కింగ్గా ప్రభాస్ నిలవబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్తో ఫామ్లోకి వచ్చేశాడు డార్లింగ్. ప్రస్తుతం ఆదిపురుష్ థియేటర్లో సక్సెఫుల్గా రన్ అవుతోంది. వారం రోజుల్లో 400 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఆదిపురుష్ మ్యానియా మెల్లిగా తగ్గిపోతోంది కాబట్టి.. నెక్స్ట్ సలార్, ప్రాజెక్ట్ కె(Project K) టైం స్టార్ట్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కె టైటిల్ లాంచ్కు భారీ ...
ధమాకాతో వంద కోట్ల కొల్లగొట్టిన మాస్ మహారాజా రవితేజ(raviteja).. ఆ వెంటనే మెగాస్టార్తో కలిసి వాల్తరు వీరయ్య భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నెగెటివ్ టచ్తో వచ్చిన 'రావణాసుర' మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్తో మాత్రం పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఆ తర్వాత ఈగల్గా రాబోతున్నాడు రవితేజ. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈగల్గా ఎటాక్ చేస్త...
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్(Adipurush) సినిమా..ఆది నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తపరిచారు. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారంటూ మండి పడ్డారు కొందరు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆదిపురుష్ని బ్యాన్(ban) చేయాలంటు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చత్తీస్ ఘడ్ సీఎం కూడా ఆదిపురుష్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడ...
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది జరగనున్న అవార్డుల ప్రదానోత్సవం షెడ్యూల్ వచ్చేసింది.
అక్కినేని వారసుడు నాగ చైతన్య(naga chaitanya)కి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.
ప్రసిద్ధ మోడల్, నటి ముస్కాన్ శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన వీడియోలతోపాటు పలు చిత్రాలను పోస్ట్ చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు అందాల చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah bhatia) తన భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి కీలక విషయాలను తెలిపింది. వారి డేటింగ్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు వారి ప్రేమ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హీరోయిన్ రష్మికను తన మేనేజర్ మోసం చేసి రూ.80 లక్షలు కాజేసినట్లు వస్తున్న వార్తలపై రష్మిక స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యమని, వాటిని నమ్మొద్దని తెలిపారు.
టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ నటించిన స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలకు సిద్ధమైంది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల చుట్టూ ఈ మూవీ కథాంశం సాగుతుంది. తాజాగా స్పై మూవీ ట్రైలర్(SPY Trailer) లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలకు ఎడిటర్గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నిఖిల్కు జోడీగా ఈ మూవీలో తమిళ్ నటి ఐశ్వర్య మీనన్ నటిస్తోంది.