• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వం రద్దు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW).. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా రద్దు చేసింది.

August 24, 2023 / 12:36 PM IST

Vijayawada:లో భారీ అగ్ని ప్రమాదం..300 బైక్స్ దగ్ధం

ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.

August 24, 2023 / 11:42 AM IST

Bathini Harinath Goud: చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్ గౌడ్(84)(Bathini Harinath Goud) ఇక లేరు. అతను చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందింది.

August 24, 2023 / 11:07 AM IST

Chandrayaan 3: ఖర్చు ఇంతేనా..ట్రోల్ అవుతున్న ఆదిపురుష్!

ఆగస్టు 23న చంద్రయాన్‌ 3(Chandrayaan 3) చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్‌ అయింది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) మూవీని తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ మూవీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

August 24, 2023 / 10:35 AM IST

Moon resources: అసలు చంద్రుడిపై హక్కులు ఎవరికి ఎక్కువ?

చంద్రుని(moon)పైకి అనేక దేశాలు ఉపగ్రహాలు పంపుతున్న నేపథ్యంలో అసలు చందమామపై ఏ దేశానికి ఎక్కువ హక్కులు ఉన్నాయి. అక్కడి వనరులు ఎవరికి సొంతం? దీనిపై ఏదైనా ఆంక్షలు ఉన్నాయా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

August 24, 2023 / 09:14 AM IST

Chandrayan-3: మొదటి మెస్సేజ్ పంపిన చంద్రయాన్-3..జీవితం ధన్యమైందన్న ప్రధాని మోదీ

చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంతో భారత్ సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ను ప్రశంసిస్తున్నారు. 14 రోజుల పాటు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అనేక పరిశోధనలు చేయనుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.

August 23, 2023 / 07:50 PM IST

BIG BREAKING: జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్-3..చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన తొలి దేశంగా భారత్

భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

August 23, 2023 / 06:33 PM IST

Serena Williams : రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్

ప్రపంచ టెన్నిస్ దిగ్గజం అయిన సెరెనా విలియమ్స్ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలుపుతున్నారు.

August 23, 2023 / 04:29 PM IST

Mizoramలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన వంతెన, 17 మంది మృతి

మిజోరంలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో 17 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

August 23, 2023 / 12:30 PM IST

South central Railway: ప్రయాణికులకు షాక్..భారీగా రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ

దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెలాఖరు వరకూ ఆ రైళ్లు రద్దయ్యాయి. విజయవాడకు వెళ్లే సెక్షన్ పరిధిలో వివిధ పనులు నిమిత్తం రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

August 22, 2023 / 01:03 PM IST

Vaccine: గర్భంలోని పిండాన్ని కాపాడే టీకా రెడీ..ఆ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

గర్భంలోని శిశువులకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రాకుండా ఫైజర్ కంపెనీ ఓ టీకాను కొనుగొంది. అమెరికా ఆ టీకాకు ఆమోదం తెలిపింది.

August 22, 2023 / 11:42 AM IST

Telangana: కేసీఆర్ ఎన్నికల వ్యూహం అదేనా? ముందే అభ్యర్థుల ప్రకటనపై సర్వత్రా చర్చ!

తెలంగాణలో అన్ని పార్టీల కంటే ముందుగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.

August 22, 2023 / 10:02 AM IST

Telangana: తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లు..ఎన్నికల సంఘం కీలక ప్రకటన

తెలంగాణలోని ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 3.06 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.

August 22, 2023 / 08:14 AM IST

Chandrayan-3: ఇస్రో కీలక ప్రకటన..రేపు చంద్రుడిపైకి చంద్రయాన్-3

చంద్రయాన్-3కి సంబంధించి రేపు కీలక ఘట్టం జరగనుంది. విక్రమ్ ల్యాండర్‌ రేపు జాబిలిపైకి చేరనుంది. ఒకవేళ పరిస్థితులు బాగోలేకపోతే మరో రోజు చంద్రయాన్-3 ల్యాండ్ అవుతుందని ఇస్త్రో శాస్త్రవేత్త తెలిపారు.

August 22, 2023 / 07:44 AM IST

VandeBharath Express: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..అక్కడి నుంచి మరో వందేభారత్ రైలు!

తిరుమల శ్రీవారి భక్తుల కోసం రైల్వే శాఖ మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనుంది. పుదుచ్చేరి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.

August 21, 2023 / 10:25 PM IST