అసభ్యకర వీడియో వివాదంతో కర్ణాటకలోని హాసన్కు చెందిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కష్టాలు పెరుగుతున్నాయి.
ఐపీఎల్ క్రికెట్ ఇప్పుడు బేస్బాల్ గేమ్లా మారుతోందిని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శామ్ కరన్ అన్నారు. కలకతా నిర్దేశించిన భారీ స్కోర్ను ఛేజ్ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అంత భారీ స్కోర్ను ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది.
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆల్విన్ ఫార్మా ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్పై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ చర్య తీసుకుంది. ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్ను RBI నిషేధించింది.
భువనగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు అయింది.
లోక్సభ ఎన్నికల మొదటి దశ ప్రచారం ముగిసింది. నేటి వరకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లలను లాంచ్ చేసింది. పి1 5జీ, పి1 ప్రో 5జీ పేరుతో రెండు ఫోన్లను తీసుకచ్చింది. మరి ఈ 5జీ ఫోన్ల ఫీచర్లేంటి? ధరెంత? విక్రయాలు ఎప్పటి నుంచి? అనే వివరాలు తెలుసుకుందాం.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకడైన బీయాంగ్ సింగ్ కుమారుడు సరబ్జీత్సింగ్ ఖల్సా (45) లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. ఎక్కడ నుంచంటే?
రెండు నెలలుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. ఏ లోహం ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను తాజాగా వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలోనే పార్టీలో చేరారు.
విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం గత శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సోమవారం నాటికి ఈ చిత్ర వసూళ్లు మరింతగా పడిపోయాయి. నాలుగో రోజు ఇంతకీ ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే...?
అమెరికాలోని మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపుగా 11 మంది సజీవ దహనం కావడంతో పాటు పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి.
లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి.. కాంగ్రెస్లో చేరారు. అయితే తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.
మనం కొన్ని సార్లు రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లాంటి చోట్ల ఫోన్లను ఛార్జింగ్ పెడుతుంటాం. ఇది చాలా ప్రమాదకరమని తాజాగా కేంద్రం హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బరువు తగ్గడానికి కొబ్బరి నీరు ఒక సహజమైన, రుచికరమైన , ఆరోగ్యకరమైన పానీయం. మరి కొబ్బరి నీరుతో బరువు తగ్గడం ఎలాగో తెలుసుకుందాం.