అమెరికాలోని మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపుగా 11 మంది సజీవ దహనం కావడంతో పాటు పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి.
లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి.. కాంగ్రెస్లో చేరారు. అయితే తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.
మనం కొన్ని సార్లు రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లాంటి చోట్ల ఫోన్లను ఛార్జింగ్ పెడుతుంటాం. ఇది చాలా ప్రమాదకరమని తాజాగా కేంద్రం హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బరువు తగ్గడానికి కొబ్బరి నీరు ఒక సహజమైన, రుచికరమైన , ఆరోగ్యకరమైన పానీయం. మరి కొబ్బరి నీరుతో బరువు తగ్గడం ఎలాగో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణంలోని బాణాసంచా గోదాములో పేలుడు సంభవించడంతో రెండంతస్తుల ఇల్లు కుప్పకూలింది.
నేటితో ప్రారంభం అయిన ఏప్రిల్ నెలలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకు సెలవులు వచ్చాయి. కాబట్టి బ్యాంకులతో పనులు ఉన్న వారు ఈ సెలవుల సంగతేంటో తెలుసుకోవాల్సిందే.
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. పశ్చిమ ఉక్రెయిన్ మరోసారి రష్యా క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్లో చేరారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్పై కేసు నమోదైంది. నిన్న చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.
ఎన్నికల నగారా మోగింది. దేశంలోని పెద్ద పార్టీలన్నీ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దక్షిణ భారతదేశంలో పర్యటించి తన స్థానాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య నిందితుల్లో ఒకరైన అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరంలో ఒక రోజును ఎర్త్ అవర్గా జరుపుకుంటారు. ఆ రోజులో ఒక గంట సమయం ఇంట్లో లైట్లను ఆపీ తమ మద్దతు తెలుపుతారు. మరీ దీని ప్రత్యేకత ఏంటి, ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం వచ్చిందో తెలుసుకుందాం.
ఆఫ్రికాలోని పేద దేశమైన నైజీరియా ప్రస్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి నెలకొంది. దొంగ గ్రూపులు, బోకో-హరామ్, ఐఎస్ వంటి అనేక సాయుధ సమూహాలు ప్రతిరోజూ దేశంపై దాడి చేస్తూనే ఉన్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యక్షరాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు సమాచారం.