ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లాలో వీధి, పెంపుడు కుక్కల మధ్య పార్వో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలోని అన్ని బ్లాకుల్లో ఉన్న పశువైద్యశాలల్లో ప్రతి రోజూ 4 నుంచి 5 కేసులు నమోదవుతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉంటారని కోర్టు తీర్పునిచ్చింది.
తాజాగా ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన.
బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి సీఎం జగన్ నివాళులర్పించారు. తర్వాత ఆయన సమక్షంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.
పాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. నాగ్పూర్ నుంచి కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి టికెట్ ఇచ్చారు.
2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.
రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. అందుకనే ఈ మాసమంతా వారు ఉపవాసాలు ఉంటారు. అయితే ఇలా ఉపవాసాలు ఉండే వారిలో షుగర్ వ్యాధిగ్రస్తులు గనుకు ఉంటే వారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి. అవేంటంటే...
తమ దేశ సరిహద్దుల నుంచి చొరబాట్లకు ప్రయత్నించిన 234 మంది ఉక్రెయిన్ ఫైటర్లను హతమార్చినట్లు రష్యా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో గీతాంజలి అనే యువతి వైరల్ అయ్యింది. జగన్ తనకు ఇళ్ల పట్టా ఇచ్చారని చెబుతూ సంతోషపడుతూ మీడియాతో పంచుకుంది. అయితే ఆమె ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది.
హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ గుండెపోటుతో మరణించారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మరణించారు. ఏడుగురు అదృశ్యమయ్యారు.
కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత వెంటనే నీరు తాగడం మంచిది కాదు. మరి ఆ పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.