జెరూసలెం శివారులోని ఓ రద్దీ బస్టాప్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురి మృతి చెందారు. మరో 15 మందికి గాయాలైనట్లు ఇజ్రాయెల్ పోలీసులు వెల్లడించారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. గాజాతో యుద్ధం వేళ ఈ ఘటన కలకలం రేపింది.