రాజమౌళి-మహేష్ బాబు సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తునే ఉన్నాయి. ఇంకా స్క్రిప్టు కూడా ఫైనల్ కాలేదు.. అప్పుడే స్టార్ క్యాస్టింగ్ తైరపైకొస్తుంది. అలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ పుకార్లు మాత్రం ఫ్యాన్
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన రీమేక్ మూవీ ‘గాడ్ ఫాదర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఓవర్సీస్లోను మంచి వసూళ్లను రాబడుతోంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…. ఆయన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. కాగా… హైదరాబాద్ నగరంలోకి ఈ నెల 31వ తేదీన రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగ
మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…
కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెల
ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ
రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ తల్లిని లాగడం కరెక్ట్ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను స్మృతీ ఇరానీ తప్పుపట్టారు. ప్రచారం కోసం ఆప్ నేతలు చేసే వ్యాఖ్యల వ
జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి చేరిన వ్యక్తి కాదు. ముందు నుంచే వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులోనూ.. విజయసాయి రెడ్డి భాగం పంచుకు
తమ పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగానే ఉంది.. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపుని