మాస్ కా దాస్గా దూసుకుపోతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) పై.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వక్ నటించిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా'(ori devuda) దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యం
సినిమా బాగుంటే చాలు.. భాషా భేదం లేకుండా బ్రహ్మరథం పట్టడంలో తెలుగు ఆడియెన్స్ ముందు వరుసలో ఉంటారు. ఎలాంటి డబ్బింగ్ సినిమా అయినా.. పరిచయం లేని హీరోలున్న సరే థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఆ మధ్యన కెజియఫ్ ఎంత బ్లాక్ బస్టర్గా నిలిచిందో తెలిసి
అసలు బాలయ్య హోస్టింగ్ అన్పప్పుడే అన్ స్టాపబుల్(unstoppable season 2) టాక్ షో సెన్సేషనల్గా నిలిచింది. ఇక ఫస్ట్ సీజన్లో ఒక్కో ఎపిసోడ్ అంతకు మించి అనేలా సాగింది. మొత్తంగా ఆహా ఓటిటి వేదికగా వచ్చిన అన్స్టాపబుల్ వాహ్ అనిపించింది. అంతేకాదు ఈ షో ఐఎంబీడీలో హయ్
గతేడాది చివర్లో వచ్చి అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలె టర్కీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఎన
ప్రభాస్ నటిస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ సలార్ నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సలార్ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అంచనాలను అమాంతం పెంచేశ
ఆర్ఆర్ఆర్ తరవాత ప్రస్తుతం టాలీవుడ్లో పలు క్రేజీ మల్టీస్టారర్స్ సెట్ అవుతున్నాయి. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున
వైజాగ్ నగరంలో శుక్రవారం వైసీపీ అధ్యక్షతన విశాఖ గర్జన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జనసేన నేతలు కూడా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో.. జనసేన కావాలనే తమ కార్యక్రమాలను నాశనం చేయాలని చూస్తోందని… తమ మంత్రులపై దాడులు చేసింద
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక టెంపో ట్రావెలర్, కెఎంఎఫ్ పాల వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం అర్సికేరే తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో జరిగింది. మృతులు
వైసీపీ నేతలు విశాఖపట్నంలో విశాఖ గర్జన చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం ఎయిర్ పోర్టులో కొందరు మంత్రులపై దాడి జరిగింది. ఆ దాడి జనసేన నేతలు చేశారంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో… ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. విశాఖ వి