NRML: హైదరాబాద్లోని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పలువుర
కిరణ్ అబ్బవరం హీరోగా డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కించిన చిత్రం K-ర్యాంప్. దీపావళికి విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి K-ర్యాంప్ స్ట్రీమింగ
KMM: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గ్రానైట్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించి, ఆదుకోవాలని AITUC జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ముదిగొండలోని కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడ
తన పేరును దుర్వినియోగం చేస్తూ మోసాలు జరుగుతున్నట్లు కన్నడ నటి రుక్మిణి వసంత్ తెలిపింది. ‘ఓ వ్యక్తి 9445893273 నెంబర్తో కాల్ చేసి తనలాగా మాట్లాడి మోసాలకు పాల్పడుతున్నాడు. ఆ నెంబర్తో వచ్చే కాల్స్, మెసేజ్లకు అభిమానులతో పాటు ఎవరూ స్పందించవద్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో HYD లంగర్హౌస్కు చెందిన ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్ రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం 56వ పుట్టినరోజు
HYD: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నవంబర్ 11న ఉప ఎన్నిక కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ సెలవు కేవలం ఆ నియోజకవర్గానికే వర్తిస్తుంది. హైదరాబాద్ జిల్లా సహా రాష్ట్ర
MDK: రామాయంపేట మండలం శివాయ పల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచి
AKP: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోరారు. ఇవాళ మాడుగులలో టీడీపీ కార్యాలయంను ప్రారంభించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నార
ఢిల్లీ విమానాశ్రయంలో ATC వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా 800కు పైగా విమానాలకు అంతరాయం కలిగింది. దాదాపు 36 గంటల తర్వాత విమాన కార్యకలాపాలు ప్రస్తుతం క్రమంగా మెరుగుపడుతున్నాయి. నిన్న 800 విమానాలు ఆలస్యం కాగా, ఈరోజు ఆ సంఖ్య 129కి తగ్గింది. ఆటోమ
సత్యసాయి: గుడిబండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీలోకి చేరారు. మడకశిర పట్టణం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో వారందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి ప