అన్నమయ్య: కురబలకోట మండలం ముదివేడు పోలీస్ స్టేషన్ను శనివారం మదనపల్లె DSP మహేంద్ర తనిఖీ చేశారు. నేరాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి, సీఐ, ఎస్సైలతో పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు. ప్రజలతో పో
KRNL: ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ పనులు పూర్తి చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని DYFI జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. జిల్లాలో DYFI 46వ ఆవిర్భావ దినోత్సవంలో వారు జెండా ఆవిష్కరించి, కూటమి ప్రభుత్వం మాటల్లోనే అభివృద
ATP: కుందిర్పి మెయిన్ రోడ్డులోని చెర్లోపల్లి గేటు నుంచి కైరేవు గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్డు కలను సాకారం చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు, కూటమి ప్రభుత్వాని
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో శనివారం కోర్టు సముదాయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గట్టమ్మ సమీపంలో రూ.83 కోట్ల వ్యయంతో 12 కోర్టు భవన
నల్లగొండ మండలం డిండి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను, శనివారం సాయంత్రం నల్లగొండ శివారులోని ప్రతాప్ నగర్లో పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్
MBNR: SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల సమయపట్టికను రూపొందించామని డీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక తరగతులు విద్యార్థుల విద్యా ప్రగతిని పెంపొందించి రాబోయే SSC పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉద్దేశించబడ్డయన
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీటెక్, బీఈడి, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ, ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తులను ఈ నెల 1
అనకాపల్లి: ముత్యాలమ్మ పాలెం సముద్రతీరంలో శనివారం స్నానానికి దిగి గల్లంతైన 10వ తరగతి విద్యార్థి భాను ప్రసాద్ (15) కోసం సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినా ఆచూకీ లభించలేదు. డ్రోన్ సహాయంతో వేతికినా ఫలిత
ASR: జిల్లాలో మొదటి రోజైన శనివారం 94.88 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 22 మండలాల్లో 1,22,306 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.51కోట్ల 51లక్షల 80 వేల సొమ్ము మంజూరైందన్నారు. శనివారం రాత్రి పంపిణీ ముగిసే సమయానికి 1,16,039 మం
MHBD: ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడకల గదుల నిర్మాణ పథకం అమలు పురోగతిపై సంబధిత అధికారులతో శనివారం కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. పేదల సొంతింటి నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ