నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి ఎన్నిక నేడు జరగనుంది. నిజానికి ఈ బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టాల్సి ఉంది. గతంలో ఆ బాధ్యతలు ఆయనే తీసుకున్నారు. కానీ అప్పటి ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ… ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. మళ్లీ బాధ్యతలు తీ
పుష్ప సీక్వెల్ గురించి రోజుకో న్యూస్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా ఈ సారి పుష్పరాజ్ కోసం భారీ స్టార్ క్యాస్టింగ్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్స్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. మరో బాలీవుడ్ బడా హీరో పేరు తెరపైకొచ
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తోంది. తమ అభిమాన హీరోల సినిమాలను పోటా పోటీగా రీ రిలీజ్ చేస్తు రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ టైం స్టార్ట్ అయింది. అయితే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సిన
అప్పుడు కెజియఫ్.. ఇప్పుడు కాంతార.. ప్రస్తుతం అంతటా ఇదే మాట వినిపిస్తోంది. కాంతార అనే కన్నడ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది. కెజియఫ్ తర్వాత సంచలనం సృష్టించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏకంగా కెజియఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలను వెనక్క
ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలు బడా హీరోల ప్రమోషన్స్తో.. మరింత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే చిరు, పవన్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ.. లాంటి స్టార్ హీరోలు.. చిన్న సినిమాల కోసం తమవంతుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ కా ద
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం రోజు రోజుకీ హీట్ పెంచుతోంది. అమరావతి రాజధానిగా ఉండాలని అక్కడి ప్రాంత ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా… విశాఖనే పరిపాలనా రాజధానిగా ఉండాలని అధిక పార్టీ మొండిపట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో… ఈ రోజు వైసీపీ ఆ
ఆసియా కప్ లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన టీమిండియా మహిళల జట్టు…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లంక జట్టును 65 పరుగులకే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగ
థియేటర్లోకి జనాలు రావడం లేదనుకుంటున్న సమయంలో.. కంటెంట్తో వచ్చి హిట్ కొట్టి చూపించాడు కళ్యాణ్ రామ్. దాందో ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది బింబిసార. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గ
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏమైందనే న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవలే తన తల్లి ఇందిరా దేవి మరణం.. మహేష్ను ఎంతగానో కలిచివేసింది. ఇంకా ఆ బాధనుంచి తేరుకోలేకపోతున్నాడు మహేష్. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎస్ఎస్ఎంబీ28 షూట
ఇటీవలె అయోధ్యలో చాలా గ్రాండ్గా ఆదిపురుష్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ పై నెటిజన్స్, సినీ ప్రముఖులు, పొలిటీషయన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదేం గ్రాఫిక్స్, ఇవేం విజువల్స్.. అసలు రాముడు, రావణుడి లుక్ ఏంటి.. ఇలాంటి ఎన్నో విమర్శలు చేశ