ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే.. అయ్యే ఎంత పనైంది, పాపం బన్నీ ఫ్యాన్స్.. అని అనక మానరు. అయితే దానికి కారణం కూడా అభిమానులే కావడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఇటివలే షూటింగ్ స్టార
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ను నమ్మి వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ ప్రాజెక్ట్ కె, మారుతి ప్రాజెక్ట్ చేస్తున్నాడు డార్లింగ్. ఈ
చివరగా యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది స్టార్ బ్యూటీ సమంత. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే.. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధనడుతున్నానని చెప్పింది. అందుకే ప్రమోషన్ కోసం ఒకే ఒక్క ఇంటర్య్వూ చేసింది. అయితే ఈసారి మాత్రం సామ్ ఫుల్లుగా ప్రమోషన్స
కొందరు కారు ఉంటే చాలు బాగా హడావుడి చేస్తారు. కారు ఉందని ఇష్టం ఉన్నట్టుగా రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటారు. సామాన్యుల ప్రాణాలను తీస్తుంటారు. తాజాగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వ
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన వీరయ్య.. సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. చిరుని వింటేజ్ లుక్లో చూపించి.. మెగా కిక్ ఇచ్చాడు డైరెక్టర
మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్…చాలా కాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఆయన తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తను బూతులు తిట్టడం గమనార్హం. ఆ తిట్టే క్రమమంలో ఆయన బండి సం
టర్కీ, సిరియా దేశాలను భూకంపం వణికిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో వచ్చిన భూకంపాలతో 5000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రకృతి సృష్టించిన ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా
మహేష్, రాజమౌళి కాంబో పై ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఆర్ఆర్ఆర్తో రాజమౌళి హాలీవుడ్ రేంజ్కు వెళ్లిపోవడంతో.. మహేష్ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్గా, ఇండియానా జోన
మరో మూడు రోజుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో.. ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న
రామ భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా… ఈలోపే.. ఆలయం మాత్రమే కాదు.. ఆలయంలోకి వెళ్లే మార్గాలు సైతం ఆకర్షణీయంగా మార్చాలన