ఓ 10 ఏళ్ల బాలిక(10 years old girl) తన అమ్మమ్మ గొలుసును లాక్కోవడానికి వచ్చిన దొంగను(thief) చితకబాదింది. దీంతో చైన్ స్నాచర్ పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్(viral video) కావడంతో మార్చి 8న ఎఫ్ఐఆర్
తెలంగాణ(telangana) రాష్ట్రానికి 63 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిని హైదరాబాద్-రాయ్పూర్ ఎక్స్ప్రెస్వేలో(Hyderabad Raipur expressway) భాగంగా బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి(Bellampalli to Gadchiroli) వరకు రోడ్డు మార్గాన్ని విస్తరించ
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్(hyderabad rangareddy mahabubnagar) ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల(elections) నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజులు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్ పాటించనున్నాయి. మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు(wine shops) బంద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మహిళలకు కూడా పురుషులకు లభించిన అదృష్టమే దక్కినట్లు అనిపిస్తుంది. స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు 4 మ్యాచ్ల తర్వాత కూడా పోటీలో తమ ఖాతా తెరవలేదు. నిన్న జరిగిన మ్యాచులో కూడా ఆర్సీబీ జట్టు 10 వికెట్ల తేడాతో యూపీ వారి
యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) నవంబర్ 5, 1994న పంజాబ్లోని భటిండాలో జన్మించింది. ఈ అమ్మడు 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె 2017లో ఫిల్లౌరితో హిందీలో, తమిళంలో నెంజిల్ తునివిరుంధాల్
ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)
ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుండి (Land for jobs scam case) ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (Lalu Prasad Yadav family) భూములు తీసుకున్నదన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) తేజస్వి
పార్లమెంటులో బీసీ(BC) బిల్లు(Bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC)లకు చట్టసభల్లో రిజ
దేశానికి సరికొత్త రాజకీయాలను (politics) పరిచయం చేస్తామని, అవినీతి లేని రాజకీయమే (Clean Politics) తమ లక్ష్యమని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం నిండా అవినీతిలో మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పకడ్బంధీగా ముందుకు స
మీకు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే తాను బీజేపీలో చేరినందుకు 18వేల కోట్ల కాంట్రాక్టు పొందానని చేసిన ఆరోపణలను నిరూపించాలని బీజేపీ(BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal reddy) మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. తనపై తప్పుడు ప్రచారం చేసి మునుగోడు