ఓ 30 ఏళ్ల మహిళ రక్ష సరికొత్తగా శ్రీకృష్ణుడి విగ్రహాంతో(Lord Krishna idol) పెళ్లి(marriage) చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లోని ఔరయ్యా జిల్లాలో(Auraiya District) ఆదివారం జరిగింది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్న ఆ యువతి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతోపా
అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను (US Air Force drone) రష్యా జెట్ విమానం (Russian jet) ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం నల్ల సముద్రం (Black Sea) వద్ద జరిగింది. తమ డ్రోన్ లలో ఒక దానిని రష్యా విమానం కూల్చడాన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ ((US Air Force) తీవ్రంగా ఖండించింది.
మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) గ్వాలియర్ ఫ్యామిలీ న్యాయ స్థానం (family court in Gwalior) విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఓ భర్తకు ఇద్దరు భార్యలు (Husband and wife) అయితే... ఒక వారంలో మూడు రోజుల చొప్పున ఒక్కో భార్య వద్ద ఉండాలని, ఆది వారం (Sunday Holi day) ఒక రోజు మాత్రం నీ ఇష్టం అంటూ ఆదేశించడం ఆ
తెలంగాణలో నేటి నుంచి (మార్చి 15) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(telangana Inter first year exams) ప్రారంభం కానున్నాయిు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు(students) పరీక
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.
చెరుకు లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే ఆ ట్రాక్టర్ లో చెరుకు లోడ్ అధికం కావడంతో ట్రాక్టర్ ముందు ఇంజిన్ భాగం యొక్క ముందు రెండు చక్రాలు నేలను తాకడం లేదు. ఇంజిన్ వెనుక భాగంలోని రెండు పెద్ద చక్రాలు మాత్రమే నేల పైన ఉన్
ఓ మహిళను ఓ యువకుడు బహిరంగంగానే బలవంతంగా ముద్దు పెడుతున్న వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లో (Bihar) చోటు చేసుకున్నది. జాముయ్ ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ (Woman on phone) మాట్లాడుకుంటూ నిలబడింది. ఈ సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి
కొద్ది రోజుల క్రితం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణీకురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇండియన్ రైల్వేస్ లో జరిగింది. ఓ రైల్వే అధికారి... మహిళ పైన మూత్ర విసర్జన చేసినట్లుగా ఆరోపణలు
కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు