తెలంగాణ(Telangana) పశుసంపద(livestock)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్(west bengal) మొదటి స్థానంలో ఉంది. మరోవైపు రాష్ట్రం 19.1 మిలియన్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుంది.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశ
మంత్రి కేటీఆర్(KTR) కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్(congress party), బీఆర్ఎస్(BRS) హాయంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విస
సిద్దిపేట జిల్లాకు చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేం
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) భారత్ లో అంతర్భాగమని (Arunachal an integral part of India) సరిహద్దుల యథాతథ స్థితిని మార్చడానికి డ్రాగన్ దేశం చైనా ప్రయత్నాలు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా మండిపడింది
ఓ వ్యక్తి కారులో నుండి కరెన్సీ నోట్లు వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల మేరకు... హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో రన్నింగ్ లో ఉన్న కారు నుండి వెనుక భాగం క్యాబిన్ తెరిచి, నోట్లు వెదజల్లుతున్నట్లుగా వీడియో ఉంది. ఇటీవ
జనసేన పార్టీ(Jana Sena Party) 10వ ఆవిర్భావ వేడుకను ఏపీలోని కృష్ణ జిల్లా మచిలీపట్నంలో మార్చి 14న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడగా..పోటెత్తిన జన సందోహం చిత్రాలను ఇ
H3N2 వైరస్ వ్యాప్తి(H3N2 virus cases) నేపథ్యంలో పుదుచ్చేరి(Puducherry)లోని అన్ని పాఠశాలలు రేపటి నుంచి బంద్ పాటించనున్నాయి. మార్చి 16 నుంచి మార్చి 26 (ఆదివారం) వరకు మూసివేయబడతాయని అక్కడి విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలో H3N2 కేసులు 80కిపైగా న