అనంతపురం: ధర్మవరంలో బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం బీజేపీలో చేరాయి. జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోలా రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆశయాలు
NLG: నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు స్వామి వారి రధోత్సవం నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక ఛైర్మన్ కోమటిరెడ్డి
KMR: జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామానికి చెందిన యువకుడు అమృత్వార్ యోగేశ్ 2, 700 కిలో మీటర్లు బైక్పై ప్రయాణించి, ప్రయాగరాజ్, అయోధ్య, వారణాసి పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. బైక్పై రాముడి ఆలయానికి వెళ్లడం ఆనందంగా ఉందని ఆయన తెలి
SKLM: నందిగం మండలం కొత్తఅగ్రహారం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుప
SRD: పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి నుంచి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. చదువులో వెనుకబ
SRD: మునిపల్లి మండలం చిలపల్లిలో జరిగిన భూ వివాదంలో అన్న తమ్ముడిని చంపాడని ఎస్సై రాజేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యాదయ్య తమ్ముడు శివయ్య (37)ను బండరాయితో కొట్టి చంపినట్లు తెలిపారు. శివయ్య తండ్రి పేరున ఉన్న భూమిని తండ్రి చనిపోగానే అన్నయాదయ్య తన
NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి శనివారం నల్గొండకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా న
KMR: బాన్సువాడ మండలం బోర్లంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ జై జవాన్ అంటూ గ్రామ వీధులలో తిరిగి అంబేద్కర్ విగ్రహం, గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తుల
MNCL: భీమారం సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సబ్ స్టేషన్
TG: మోదీని ఉద్దేశించి CM రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ టెన్ జనపథ్ నుంచి ప్రారంభించాలని తెలిపారు. ఎం