TG: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల పట్ల బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన వారో రేవంత్ చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు డిమాండ్ చేశారు. అలాగే, రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన
మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. వడోదర వేదికగా GGతో జరుగుతున్న తొలి మ్యాచ్లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్లు: GG: లారా, మూనీ, హేమలత, గార్డ్నర్, డాటిన్, హర్లీన్, సిమ్రాన్, కష్వీ, తనూజ, సయాలీ, ప్రియా మిశ్రాRCB: స్మృతి మంధాన,
HYD: ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్డ్ పీజీ డిప్లమా ఇన్ హెల్త్ కేర్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫ
AP: నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని CM చంద్రబాబు అన్నారు. YCP పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారని తెలిపారు. అబద్దాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాలని తాపత్రయ పడుతున్న
SRD: కంగ్టి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాన్ని ఆర్డిఓ అశోక్ చక్రవర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడ్కల్ మండల ఏర్పాటులో రెండు గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంగా గాజుల పాడ్, సుక్కల్ తీర్థ్ గ్రామాలకు సందర్శించి గ్రామ ప
MNCL: కవ్వాల్ గ్రామంలో చుట్టు పక్క ఉన్న చెరువులు, కుంటలలో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అసైన్డ్ చెరువు శిఖం భూములను అడ్డు అదుపు లేకుండా కబ్జా చేశారు. చెరువులపై పడటంతో దీని విస్తీర్ణం క్రమక్రమంగా హారతి కర్పూరంలా
కృష్ణ: వల్లభనేని వంశీ అరెస్టుపై హోంమంత్రి శుక్రవారం స్పందించారు. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలి పెట్టదని.. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విజయవాడలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెం
VSP: పూర్ణా మార్కెట్ను శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారస్తులతో భేటీ అయ్యారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం చేసుకోడానికి మార్కెట్
NRML: ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాదు ప్రాంతీయ ఆధార్ కార్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మ
ASR: హుకుంపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన మత్స్యగుండం మత్స్యలింగేశ్వరస్వామి మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ శుక్రవారం ఆదేశించారు. ఈనెల 25, 26, 27వ తేదీల్లో మత్స్యగుండం జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు.