HNK: జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సీఈవో, డిప్యూటీ సీఈఓ ల నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం. విద్యాలత, మేన శ్రీనివాస్, భూక్య రవి తదితరులు పాల
NTR: కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2024లో నిర్వహించిన బీటెక్ 3,5,7వ సెమిస్టర్ (2023-24విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 17వ తే
కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఈనెల 2
CTR: కొలమాసనపల్లి అయ్యాంరెడ్డి పల్లికి చెందిన మోహన్ తన తల్లిదండ్రులపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల మేరకు.. మోహను వీకోట మండలానికి చెందిన ప్రేమతో నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది. మోహన్ తన భార్యకు విడాకులు ఇస్తే ఆస్తిల
MHBD: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనపై శుక్రవారం దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. మండల పరిధిలోని తూర్పు తండాకు చెందిన మాలోత్ దంజా అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనిపించడం లేదు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కే
NZB: హర్యానాలోని కర్నల్ పానిపత్లో ఈ నెల 15 నుంచి 18 వరకు, జరుగుతున్నటు వంటి, 71వ మహిళల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి గోదావరి ఎంపిక కావడం జరిగింది. తెలంగాణ మహిళా కబడ్డీ క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర కబడ్డి సంఘం అధ్యక్షులు కాసాని
KMR: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై తాము చర్చకు సిద్ధమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్లో పట్టభద్రుల ఓటర్ల సమావేశం అనంతరం మీడియాతో
KMR: బాలికను అపహరించిన యువకుడికి స్థానికులు దేశ శుద్ధి చేసిన ఘటన గాంధారి మండలం మొండి సడక్ వద్ద శుక్రవారం జరిగింది. బోర్గం గురుకుల పాఠశాల నుంచి ఓ యువకుడు మొండి సడక్ వద్ద దుకాణాల్లో డబ్బులు అడుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చి స్థానికులు యువకుడిన
NLG: నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. ఈ మేరకు ఓరైతు నుంచి రూ.12వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా సర్వేయర్ రవి నాయక్ పట్టుబడ్డారు. దీంతో ఒక్కసారే ఏసీబీ అధికారులు దా
KDP: పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో శనివారం ఉదయం స్వచ్ఛతా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పొడి, చెత్తలను వే