PLD: పల్నాడు జిల్లా ఎస్పీ కే. శ్రీనివాసరావు శనివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ప్రకృతిలో మొక్కల పెంపకం వలన కలిగే ప్రయోజనాలు ఎస్పీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ఖచ్చితంగా స్వీకరించాలన్
VZM: స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ కె.అప్పలరాజు పిలుపునిచ్చారు. మూడవ శనివారం నిర్వహించే స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక కేజీబివీ పాఠశాల,సువ్వాని వీధిలో నిర్వహించిన కార్యక్రమ
VZM: దత్తిరాజేరు మండలంలోని దాసుపేట గ్రామంలో శనివారం నిర్వహించిన రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నార
KRISHNA: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. శనివారం కె.బి.ఎన్ కాలేజీలో ఉపాధ్యాయులతో ఆయన సమావ
CTR: సదుం ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు చినేపల్లి ఆనంద(54) అస్వస్థతతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఆయన రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనంద మృత
పల్నాడు: ఈపూరు మండలంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తమ నివాస స్థలాలు, కార్యాలయాలను ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవాలని ఏంపీడీఓ తెలిపారు. ముందుగా విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.
కృష్ణా: నందిగామ పట్టణ పరిధిలో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల వెంకట్రావు శనివారం పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ విజ్ఞప్తితో త
గోవా మాజీ MLA, కాంగ్రెస్ నేత లావో మమ్లేదార్ (68) మృతిచెందారు. కర్ణాటకలోని ఓ హోటల్ నుంచి లావో బయటకు వస్తుండగా కారు ఢీకొట్టిందని ఆటోడ్రైవర్ గొడవపడ్డాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ ఒకరికొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. అనంతరం లావో లాడ్జిలోకి వెళ్లగానే
HYD: గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్లో ఆహారంలో బొద్దింక దర్శనమిచ్చింది. బాధితుడు రాజేశ్ వివరాలు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినే సమయంలో ప్లేట్లో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయా
AP: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ను ప్రకటించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. చాలామంది డాక్టర్లు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం అందిస్తారని తెలిపారు. NTR ట్రస్ట్కు తాను ఎప్ప